అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆర్టీసీ డిపోలో బస్సు దగ్ధం
Published on Sun, 02/14/2016 - 10:52
ఆదిలాబాద్ జిల్లా భైంసా ఆర్టీసీ డిపోలో నిలిపిన బస్సులో హఠాత్తుగా మంటలు రేగి బస్సుమొత్తం కాలిపోయింది. ఈ సంఘటన ఆదివారం ఉదయం జరిగింది. హైదరాబాద్ నుంచి వచ్చిన సూపర్లగ్జరీ బస్సు(ఏపీ 29 జడ్ 2561) వాటర్ వాషింగ్ కోసం ఆగి ఉండగా బస్సులోంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
చూస్తుండగానే బస్సు కాలిపోయింది. ఆర్టీసీ అధికారులు అగ్నిమాపక సిబ్బందికి కబురు చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను దుపులోకి తెచ్చారు. ఈ సంఘటనలో దాదాపు 10 లక్షల రూపాయల ఆస్థినష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. ప్రమాదానికి కారణాలను విశ్లేషిస్తున్నారు.
#
Tags