చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విద్యుత్ షాక్తో తల్లీ కూతురు మృతి
Published on Thu, 07/30/2015 - 13:57
ప్రకాశం(కొత్తపట్నం):కరెంట్ షాక్ తో తల్లీ కూతురు మృతి చెందారు. ఈ ఘటన గురువారం ఉదమం వెలుగులోకి వచ్చింది. కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామానికి చెందిన సరోజనమ్మ(65) కూతురు తిరుమల(36)తో కలసి ఉంటుంది. అయితే బుధవారం రాత్రి మోటురు వేసేందుకు వెళ్లిన తిరుమలకు విద్యుత్ షాక్ తగిలింది. ఆమెను రక్షించేందుకు వెళ్లిన సరోజనమ్మకు కూడా షాక్ తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
#
Tags