కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

Published on Sun, 11/29/2015 - 15:18

విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నట్లు ఆదివారం విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రాంతంలో 3.6 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిసింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అలాగే  ఉత్తర కోస్తాలోనూ చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో తమిళనాడులో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ