జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి
Published on Sun, 11/29/2015 - 15:18
విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నట్లు ఆదివారం విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రాంతంలో 3.6 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిసింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అలాగే ఉత్తర కోస్తాలోనూ చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో తమిళనాడులో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
#
Tags