అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వర్షంలోనే పుణ్యస్నానాలు
Published on Wed, 07/22/2015 - 09:14
రాజమండ్రి: గోదావరి పుష్కరాల్లో తొమ్మిదవ రోజు బుధవారం భక్తుల తాకిడి కొనసాగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు, నరసాపురం, పట్టిసీమ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. భక్తులు వర్షంలోనే గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. రాజమండ్రిలోని కోటిలింగాల పుష్కర ఘాట్ భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారు జాము నుంచే పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు చేస్తున్నారు. విశాఖ జిల్లాలోనే ఉదయం భారీ వర్షం కురుస్తోంది.
#
Tags