జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
భద్రాద్రి హుండీ ఆదాయం రూ. 2.10 కోట్లు
Published on Thu, 07/30/2015 - 00:28
భద్రాచలం: గోదావరి పుష్కరాల సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయానికి హుండీల ద్వారా రూ. 2,10,02,537 ఆదాయం వచ్చింది. మంగళ, బుధవారాల్లో ఆలయ హుండీల లెక్కింపును చేపట్టగా, 188 గ్రాముల బంగారం, 2,268 గ్రాముల వెండి వచ్చినట్లుగా దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి వెల్లడించారు. భద్రాద్రి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న పర్ణశాల హుండీల లెక్కింపు గురువారం చేపట్టనున్నారు. గోదావరి పుష్కరాల కోసం వరంగల్ జిల్లా మేడారం దేవస్థానం నుంచి ప్రత్యేకంగా 70 హుండీలను తెప్పించారు.
#
Tags