భద్రాద్రి హుండీ ఆదాయం రూ. 2.10 కోట్లు

Published on Thu, 07/30/2015 - 00:28

భద్రాచలం: గోదావరి పుష్కరాల సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయానికి హుండీల ద్వారా  రూ. 2,10,02,537 ఆదాయం వచ్చింది. మంగళ, బుధవారాల్లో ఆలయ హుండీల లెక్కింపును చేపట్టగా, 188 గ్రాముల  బంగారం,  2,268 గ్రాముల వెండి వచ్చినట్లుగా దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి వెల్లడించారు. భద్రాద్రి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న పర్ణశాల హుండీల లెక్కింపు గురువారం చేపట్టనున్నారు. గోదావరి పుష్కరాల కోసం వరంగల్ జిల్లా మేడారం దేవస్థానం నుంచి ప్రత్యేకంగా 70 హుండీలను తెప్పించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ