అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇసుక తరలిస్తున్న వ్యక్తులపై దాడి - ఒకరి మృతి
Published on Sun, 02/14/2016 - 08:55
మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం చిల్వర్ గ్రామ శివారులో ఇసుక తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడిచేశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఆదివారం తెల్లవారు జామున కొంత మంది వ్యక్తులు ఇసుక తరలిస్తుండగా.. వీరిపై ప్రత్యర్థులు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన రాళ్లచెరుతాండాకు చెందిన శ్రీనునాయక్ జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. ఈసంఘటనపై మిడ్జిల్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags