విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కిడ్నీమార్పిడి కేసు..సెంట్రల్ కమిటీ వివరణ
Published on Fri, 01/05/2018 - 11:30
గుంటూరు : కిడ్నీ మార్పిడి రాకెట్ గుట్టురట్టు కావడంతో సెంట్రల్ కమిటీ ఈ విషయంపై స్పందించింది. శుక్రవారం సెంట్రల్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ..శివనాగేశ్వరరావు కిడ్నీ మార్పిడి వ్యవహరంలో విజయవాడ ఆయుష్ హస్పటల్ యాజమాన్యం నిబంధలు పాటించలేదని తెలిపారు. గుంటూరు వేదాంత ఆసుపత్రిలో మాత్రమే శివనాగేశ్వరరావుకు కమిటి పర్మిషన్ ఇచ్చిందని వివరించారు.
ఆయుష్ ఆసుపత్రి శివనాగేశ్వరరావుకు కిడ్నీ మార్పిడికి సంబంధించి తమకు దరఖాస్తు చేసుకోలేదని వెల్లడించారు. ఒక ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడికి అనుమతి తీసుకుని మరో ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చేయించుకోకూడదన్నారు. ఏ ఆసుపత్రి అయినా కిడ్నీ మార్పిడి చేసే ముందు కిడ్నీ మార్పిడి కమిటి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.
#
Tags