తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దిగంబరుడినవుతా!
Published on Mon, 06/03/2019 - 00:30
విశాఖపట్టణంలో ఒక సాహిత్య సభ జరిగింది. ఆరోజు శ్రీశ్రీ కాస్త నలతగా ఉన్నారు. కట్టుకున్న పంచె కొంచెం పట్టు సడలింది. అందుకని కూర్చునే ఉపన్యాసం ప్రారంభించారు.
‘‘నిలబడి మాట్లాడాలి’’ అంటూ సభలో కొందరు కేకలేశారు. అప్పుడు శ్రీశ్రీ– ‘‘నేను నిలబడితే దిగంబరుడినవుతా, అదీ నా భయం’’ అన్నారు.
వేదిక మీద ఆయన వెనుకనే దిగంబర కవులు కూర్చొని ఉన్నారు. అందుకనే శ్రీశ్రీ ఆ ఛలోక్తి విసిరారు. - ఈదుపల్లి వెంకటేశ్వరరావు
#
Tags