ఈశ్వర విలాసాన్ని ప్రశ్నించే నవల

Published on Mon, 05/25/2020 - 00:47

ఒక ఘటన జరగడానికి గల మహత్తర కార్యకారణ సంబంధాలు ఏమివుంటాయనే ప్రశ్నను శోధించే నవల ‘ద బ్రిడ్జ్‌ ఆఫ్‌ సాన్‌ లూయిస్‌ రే’. దీని రచయిత అమెరికాకు చెందిన థార్న్‌టన్‌ వైల్డర్‌ (1897–1975). పెరూ దేశంలోని లైమా, కుజ్‌కో మధ్య ఉన్న స్తంభాల వంతెన ఉన్నట్టుండి విరిగి, ఆ వంతెన మీద నడుస్తున్న ఐదుగురు వ్యక్తులు అగాధంలో పడి చనిపోయారు. అదే సమయంలో అటువైపే నడిచి వస్తున్న ఒక మతగురువు ఈ దృశ్యాన్ని చూసి, ఇదేలాగ ఈశ్వర విలాసానికి నిదర్శనమని తలపోస్తాడు. ఆ ఐదుగురి జీవితాల గురించి అన్వేషిస్తాడు. వారి అంతఃప్రవృత్తులను, ఉద్వేగాలను తెలుసుకుంటాడు. ఈ నేపథ్యంతో 1927లో ఈ నవల రాశారు థార్న్‌టన్‌. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ నవల ఆ తరువాతి సంవత్సరం పులిట్జర్‌ ప్రైజ్‌ కూడా గెలుచుకుంది. దీన్ని దక్షిణ భాషా పుస్తక సంస్థ సహకారంతో దేశి కవితామండలి 1958లో తెలుగులో ‘కూలిన వంతెన’గా ప్రచురించింది. నండూరి విఠల్‌ అనువదించారు. ‘బలీయమైన గ్రీకు విషాదాంత రచనలకు చెందినది ఈ గ్రంథం. ఇది మనలో అత్యంత భీతావహాన్ని, అనుకంపనను రేకెత్తించి మనలను క్షాళితం చేస్తుంది. అంతేకాదు, విప్పిచెప్పబడిన వ్యక్తిగత విషాదాల తాలూకు మహత్తరమైన, ఎన్నటికీ చెరిగిపోని, చెరపరాని ముద్రను మన మనస్సుల్లో విడిచి వెడుతుంది’ అంటారు ఈ పుస్తకానికి పరిచయం రాసిన ఎస్‌.కె.చెట్టూర్‌.

Videos

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

పులివెందులలో జోరుగా వైఎస్ భారతి ప్రచారం

సుజనా చౌదరికి కేశినేని శ్వేత కౌంటర్..

జగన్ ది ప్రోగ్రెస్ రిపోర్టు..బాబుది బోగస్ రిపోర్టు

కూటమి బండారం మేనిఫెస్టో తో బట్టబయలు

బాబు, పవన్ తో నో యూజ్ బీజేపీ క్లారిటీ..

పచ్చ బ్యాచ్ బరితెగింపు...YSRCP ప్రచార రథంపై దాడి

నేడు మూడు చోట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచార సభలు

జగనే మళ్లీ సీఎం.. అరుకులో ప్రస్తుత పరిస్థితి...అభివృద్ధి

ఏపీలో కూటమి మేనిఫెస్టో తో తమకు సంబంధం లేదన్న బీజేపీ

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)