అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఖరారైన స్థానాల్లో అసెంబ్లీ అభ్యర్థుల మార్పు
Published on Wed, 04/16/2014 - 20:51
హైదరాబాద్: సీమాంధ్ర కాంగ్రెస్ విడుదల చేసిన అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాలో మూడు స్థానాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మలిజాబితాలో ఈ మేరకు పేర్కొన్నారు. రాయచోటి, విజయవాడ వెస్ట్, రామచంద్రాపురం అభ్యర్థులను మార్చారు. వెల్లంపల్లి శ్రీనివాస్ పార్టీ మారడంతో విజయవాడ వెస్ట్ ఆకుల శ్రీనివాస్కు కేటాయించారు.
రామచంద్రాపురంలో జి.సూర్యనారాయణ స్థానంలో జాన్ విక్టర్బాబును పోటీకి దించారు. రాయచోటి సీటును షేక్ ఫజిల్ బదులు షేక్ అజ్మతుల్లాకు కేటాయించారు. ఇంకా నాలుగు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సివుంది. చిత్తూరు, మచిలీపట్నం, అనంతపురం, కడప లోక్సభ స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. 8 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సివుంది.
#
Tags