తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'కష్టపడేవారికి టీడీపీలో స్థానం లేదు'
Published on Mon, 03/31/2014 - 14:36
కష్టపడేవారికి టీడీపీలో స్థానం లేదని ఆ పార్టీ మాజీ నాయకుడు కరణం సోమశేఖర్ రావు మండిపడ్డారు. ఆ పార్టీ అంతా కార్పొరేట్ మయంగా మారిపోయిందని విమర్శించారు. చంద్రబాబుది వైఎస్లా నమ్మినవారిని ఆదరించే మనస్తత్వం కాదని, తెలంగాణలో టీడీపీ కనుమరుగవడం ఖాయమని ఆయన అన్నారు.
చంద్రబాబు ఈ ఎన్నికల్లో అమలుకు ఆచరణసాధ్యం కాని హామీలనిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, చంద్రబాబు విధానాలు నచ్చకే తాను ఆ పార్టీని వీడుతున్నానని చెప్పారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని కరణం సోమశేఖర్రావు వెల్లడించారు.
#
Tags