రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
మమతకు త్రుటిలో తప్పిన ముప్పు
Published on Fri, 04/18/2014 - 08:21
మాల్దా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెన ర్జీకి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రచారం కోసం మాల్దా జిల్లాకు వచ్చిన మమత గురువారం మాల్దాలోని ఓ హోటల్ గదిలో బస చేయగా.. ఆ గదిలో అగ్ని ప్రమాదం సంభవించింది. సాయంత్రం 6:40 గంటలకు ఏసీ నుంచి మంటలు పుట్టి, గదిలోకి వ్యాపించాయని పోలీసులు తెలిపారు.
ప్రమాద సమయంలో బాత్రూంలో ఉన్న మమత.. పొగ వాసనను గ్రహించి గట్టిగా కేకలేస్తూ తన అనుచరుడు జయ్దీప్ను పిలిచారు. వెంటనే లోపలికి వెళ్లిన జయ్దీప్ ఓ దుప్పటిని మమతకు చుట్టి ఆమెను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. మంటల వల్ల గదంతా దట్టంగా పొగ అలుముకుంది. మమత ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెప్పారు.
#
Tags