రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చిరంజీవి పార్టీ పెట్టి ఏడాదికి అమ్మేస్తే...పవన్
Published on Sat, 04/26/2014 - 10:34
విశాఖ : ఆల్ ఇండియా కృష్ణా-మహేష్ బాబు అభిమానుల సంఘం గౌరవ అధ్యక్షుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయన శనివారం విశాఖలో విలేకర్లతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమన్నారు. ఎన్నికల్లో ఓటమి భయం చంద్రబాబు నాయుడు కళ్లలోనే కనిపిస్తోందన్నారు. సీమాంధ్రకు అన్యాయం చేసింది చంద్రబాబేనని ఆదిశేషగిరిరావు మండిపడ్డారు.
పవన్ కల్యాణ్ ఏం చూసి బీజేపీకి మద్దతు ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మతతత్వాన్నా లేక ఊచకోతల్ని చూసి పవన్ మద్దతు ఇచ్చారో చెప్పాలని ఆదిశేషగిరిరావు ప్రశ్నించారు. చిరంజీవి పార్టీ పెట్టి ఏడాదికి అమ్మేస్తే... పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి రోజులు గడవక ముందే అమ్మేశారని ఆయన విమర్శించారు.
#
Tags