వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చంద్రబాబుపై నిప్పులు చెరిగిన చిరంజీవి
Published on Wed, 04/23/2014 - 10:52
విశాఖపట్నం: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కేంద్ర మంత్రి చిరంజీవి నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిరంజీవి ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు స్వార్థపరుడు అన్నారు. బీజేపీతో పొత్తు దేశం కోసం కాదని, సొంత ప్రయోజనం కోసమే అని మండిపడ్డారు.
చంద్రబాబుకు అధికారం ఇస్తే బషీర్బాగ్ సంఘటనలు పునరావృతమవుతాయని హెచ్చరించారు. బీసీలకు, మహిళలకు ఇచ్చిన డిక్లరేషన్లు ఏమయ్యాయన్నారు. గుజరాత్లో నరేంద్ర మోడీ అభివృద్ధి మేడిపండేనని చిరంజీ విమర్శించారు.
#
Tags