సీమాంధ్రలో అన్ని స్థానాలకు బీజేపీ పోటీ?

Published on Thu, 04/17/2014 - 21:25

హైదరాబాద్: సీమాంధ్రలో నామినేషన్ల దశలోనే తెలుగుదేశం, బీజేపీ పొత్తు వికటించింది. తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక.. హైడ్రామా మధ్య సీమాంధ్రలో బీజేపీతో పొత్తు ఉండదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఆంద్రప్రదేశ్లో అన్ని స్థానాలకు పోటీ చేయాలని బీజేపీ యోచిస్తోంది. 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాల నుంచి అభ్యర్థులను రంగంలో దించేందుకు కసరత్తు చేస్తుంది. ఈ మేరకు అభ్యర్థులను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపై బీజేపీ జాతీయ నాయకుడు ప్రకాశ్ జవదేకర్ శుక్రవారం అధికారిక ప్రకటన చేయనున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ