ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మీ సాయం..నిలుపుతుంది ప్రాణం
Published on Thu, 08/25/2016 - 00:32
ఆదోని అర్బన్ : ఈ చిత్రంలో ఉన్న చిన్నారి పేరు యశ్వంత్. ఆదోని పట్టణం మరాఠిగేరికి చెందిన పరశురామ్, రూప దంపతుల కుమారుడు ఇతను. ఎనిదేళ్ల ప్రాయంలో అనీమియా అనే వ్యాధి సోకింది. తల్లిదండ్రులు వివిధ పట్టణాల్లోని ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. నెల రోజులు కర్ణాటకలోని బళ్లారిలో చికిత్స చేయించి ప్రస్తుతం రెండునెలలుగా బెంగళూరులో చికిత్స చేయిస్తున్నారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ కోసం రూ.12లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో వారు బంధువులు, తెలిసిన వారితో సాయం పొంది, వారివద్ద ఉన్న బంగారం అమ్ముకొని రూ.6లక్షలు పోగుచేసుకున్నారు. చికిత్సకు ఇంకా రూ.6లక్షలు అవసరం ఉందని.. ఇందుకోసం దాతలు సహకరించాలని కోరారు. సాయం అందించేవారు సెల్నం: 09945297378, 09740100678, 09951893602లను సంప్రదించాల్సి ఉంది.
#
Tags