రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కర్ణాటక సరిహద్దుల్లో ఘాతుకం
Published on Sat, 04/30/2016 - 15:06
వి.కోట: చిత్తూరు జిల్లా వి.కోట మండలం సమీపంలోని కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఓ యువతిని దుండగులు కాల్చి చంపారు. హత్య చేసి కాల్చిచంపినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. వి.కోట మండల కేంద్రానికి కిలోమీటర్ దూరంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని సీతంపల్లి గ్రామ శివార్లలో ఈ ఘాతుకం జరిగింది. నెల క్రితం కూడా ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు ఇదే ప్రాంతంలో గొంతుకోసి హత్య చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags