అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉప్పొంగిన గెడ్డలు
Published on Tue, 09/27/2016 - 00:23
సీతంపేట: భారీ వర్షానికి సీతంపేట మండలంలోని రెండు గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. పాలకొండ–సీతంపేట ప్రధాన రహదారి మార్గంలోని కుశిమి, కిట్టాలపాడు గెడ్డలు ఉద్ధృతంగా ప్రహిస్తున్నాయి. ప్రధాన రోడ్డు ముంచెత్తడంతో సోమవారం మధ్యాహ్నం నుంచి బస్సులు, కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. పాలకొండ నుంచి సీతంపేట మండలం వెళుతున్న ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి వెనుదిరిగారు. తాడు సాయంతో గెడ్డ దాటుతుండగా ఆరుగురికి గాయలయ్యాయని, మరో ద్విచక్రవాహనం కొట్టుకుపోయిందని స్థానికులు తెలిపారు. ఉద్యోగులు, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు.
#
Tags