వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సందర్శకుల తాకిడి
Published on Tue, 09/27/2016 - 22:28
ధర్పల్లి:
రామడుగు ప్రాజెక్ట్లోకి 4 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతంలోని లింగాపూర్ వాగుతో పాటు పరసర ప్రాంతాల నుంచి వరద వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1,278.30 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. వచ్చిన నీరు వచ్చినట్లు అలుగు నుంచి వెళ్లిపోతోంది. మరోవైపు, ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి పెరిగింది. జల సిరులను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ధర్పల్లి, డిచ్పల్లి, భీమ్గల్, వేల్పూర్ మండలాలకు చెందిన సందర్శకులు వచ్చి ప్రాజెక్ట్ను తిలకించారు.
#
Tags