రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మహానాడు నుంచి తిరిగొస్తూ...
Published on Mon, 05/30/2016 - 07:59
గుంటూరు: తిరుపతి టీడీపీ మహానాడు ముగించుకుని విజయవాడకు వస్తుండగా ఓ టీడీపీ నాయకుడు కారు ప్రమాదానికి గురైంది. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది.
ఈ ప్రమాదంలో విజయవాడ 44వ డివిజన్ కార్పొరేటర్ కాకు మల్లికార్జునరావు, అతని కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం విజయవాడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా దెబ్బతింది. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
#
Tags