అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
Published on Sat, 02/25/2017 - 23:49
ఇబ్రహీంపట్నంరూరల్: గుర్తు తెలియని మృతదేహం లభ్యవైున సంఘటన శుక్రవారం ఆదిభట్ల పోలీస్స్టేషన్ పరిధిలోచోటు చేసుకుంది. ఆదిభట్ల సీఐ గోవింద్రెడ్డి కథనం ప్రకారం పోలీస్స్టేషన్ పరిధిలోని నాదర్గుల్ కుర్మల్గూడ గ్రామం ఇందిరనగర్ కాలనీ పక్కన అనుమానస్పద స్థితిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యవైుంది.
మృతుడి వయస్సు 65–70 ఉండవచ్చని, మృతుడు యాచకుడై ఉంటాడని పోలీసులు గుర్తించారు. అనారోగ్యంతో మరణించి ఉంటాడని, పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు సీఐ గోవింద్రెడ్డి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
#
Tags