టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
'ఖాజా హుస్సేన్కు ఉరిశిక్ష విధించాలి'
Published on Sat, 09/05/2015 - 15:23
తిరుపతి: లెక్చరర్ జరీనా బేగంపై యాసిడ్ దాడిచేసి ఆమె మరణానికి కారణమైన మాజీ భర్త ఖాజా హుస్సేన్కు ఉరిశిక్ష విధించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ దాడిని ఖండిస్తూ చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు నిరసన తెలియజేశారు.
ఈ ఏడాది జూలై 15వ తేదీన చంద్రగిరి మండలం కాలూరు క్రాస్ రోడ్డు వద్ద జరీనాబేగంపై ఆమె మాజీ భర్త ఖాజా హుస్సేన్ యాసిడ్తో దాడి చేసిన సంగతి తెలిసిందే. చెన్నై వనాగరలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె శనివారం తుది శ్వాస విడిచింది. చిత్తూరు జిల్లా పీలేరు సంజయ్గాంధీ డిగ్రీ కళాశాల్లో జరీనా బేగం హిందీ లెక్చరర్గా పనిచేసేవారు.
#
Tags