వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కళాకారుల ప్రదర్శన
Published on Thu, 09/08/2016 - 02:44
తుర్కపల్లి : స్వచ్ఛ తెలంగాణ కోసం ప్రతిఒక్కరూ కషి చేయాలని తెలంగాణ సాంస్కతిక సారథి కళకారుడు జాహంగీర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ తెలంగాణ కోసం కళా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పాటల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యకమంలో సురేశ్, సంజీవులు, వేణుకొండల్, కరుణాకర్, సిద్ధూ, ఇన్చార్జి హెచ్ఎం వెంకటాచారి, డాక్టర్ లక్ష్మీనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు.
#
Tags