రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చర్చి ఫాదర్ ను చితక బాదిన అగంతకులు
Published on Tue, 04/26/2016 - 15:12
ఓ చర్చి ఫాదర్ను కిడ్నాప్ చేసి చితకబాది తరువాత విడుదల చేసిన సంఘటన ఖాజీపేట సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. కడపలోని ఆర్సీఎం చర్చి బిషప్ ప్రసాద్ సోమవారం కరుణగిరి తిరునాళ్లకు హాజరయ్యారు. ఆయన తిరిగి వస్తుండగా ఖాజీపేట సమీపంలో చిల్లకం వద్ద సోమవారం అర్ధరాత్రి అగంతకులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అనంతరం ఆయన్ని బాగా చితకబాది తెల్లవారు జామును వదిలేశారు. తీవ్రంగా గాయపడిన బిషప్ అసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags