వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నగల కోసం వృద్ధురాలిని చంపిన దొంగలు
Published on Thu, 05/26/2016 - 08:23
ఆభరణాల కోసం ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలిని దుండగులు చంపేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొమ్మరవేని రాయమల్లమ్మ(65) కొన్నేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయి, ఒంటరిగా ఉంటోంది. బుధవారం రాత్రి తన ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఆమెను గుర్తు తెలియని దుండగులు గొంతునులిమి చంపారు. ఆమె ఒంటిపైని ఆభరణాలను ఎత్తుకుపోయారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చోరీ సొత్తు వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags