amp pages | Sakshi

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Published on Mon, 08/07/2017 - 23:57

తాడూరు: రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీ కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం తాడూరు పార్టీ కార్యాలయంలో కొత్తగా ఎంపికైన పార్టీ అధ్యక్షుడు, కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వాలు 30 ఏళ్లు పాలించి ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. 30ఏళ్లలో సా ధించలేని అభివృద్ధి మూడేళ్లలో ము ఖ్యమంత్రి కేసీఆర్‌ చేసి చూపించారన్నారు.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేని కాంగ్రెస్, బీజే పీ తాము కనుమరుగు అవుతున్నామనే ఉద్దేశంతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారం కల అని, మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రతి వ్యక్తికి మూడు పూటలా అన్నంతో పాటు సాగు, తా గునీటితో పాటు పలు సంక్షేమ పథకాలు అందించడమే బంగారు తెలం గాణ లక్ష్యమని పేర్కొన్నారు. బంగా రు తెలంగాణ అంటే రోడ్లు, భవనాల ను బంగారంలా మార్చడం కాదని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా సుఖంగా ఉండటమే బంగారు తెలంగాణ అని అన్నారు. వచ్చే డిసెంబర్‌లోగా మిషన్‌ భగీరథ పనులు పూర్తయి ఇంటింటికి నల్లా కనెక్షన్‌ ఇస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. గతంలో ఇక్కడ మంత్రి, ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకుడు బియ్యంరెడ్డిగా పేరుగాంచారని పరోక్షంగా బీజేపీ నాయకుడు నాగం గురించి ఎద్దేవా చేశారు.

జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి ప్రత్యేక శ్ర ద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి కార్యకర్త పదవులే ముఖ్యం కాకుండా పథకాల అమలు గూర్చి గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరవేయాలని తెలి పారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు జక్కా రఘునందన్‌రెడ్డి, జెడ్పీటీసీ మణెమ్మ, ఎంపీపీ సుధారాణి, ఎంపీటీసీ బాల్‌చంద్రయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వెంకటయ్య, ఆయా గ్రామాల సర్పంచ్‌లు కొత్తపల్లి వెంకటయ్య, అనిల్‌రెడ్డి, వెంకటస్వామి, యార సుజాత, అనంత కృష్ణ య్య, చంద్రమౌలి  పాల్గొన్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)