వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వ్యక్తి పైకి దూసుకెళ్లిన లారీ.. పరిస్థితి విషమం
Published on Mon, 05/02/2016 - 09:45
వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల శివారులో లారీ ఓ వ్యక్తి పైకి దూసుకెళ్లిన ఘటనలో అతడి కాళ్లు నుజ్జు నుజ్జయ్యాయి. పోరుమామిళ్లకు చెందిన వెంకట నర్సింహారావు (50) రైసు మిల్లు నుంచి తిరిగి వెళుతున్న క్రమంలో లారీ అతడ్ని ఢీకొని రెండు కాళ్లపై నుంచి ముందుకు వెళ్లింది. పరిస్థితి విషమంగా ఉండడంతో అతడ్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తర్వాత లారీని అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు.
#
Tags