అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రైలు కింద పడి వ్యక్తి మృతి
Published on Fri, 12/02/2016 - 22:57
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల సమీపంలోని జువారి ఎర్రగుడిపాడు రైల్వే లైన్ మధ్య గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు శుక్రవారం తెలిపారు. ఆయనకు 40 ఏళ్ల వయస్సు ఉంటుందని వారు పేర్కొన్నారు. తెల్ల చొక్కా, లుంగి ధరించి ఉన్నారని చెప్పారు. అతని ఆచూకీ తెలియాల్సి ఉందని వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృత దేహాన్ని కడప రిమ్స్కు తరలించామని పేర్కొన్నారు.
#
Tags