రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వైఎస్ఆర్ సీపీ నేతలపై టీడీపీ దాడి
Published on Wed, 07/29/2015 - 07:00
చిత్తూరు : చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం పెనమల్లంలో టీడీపీ నేతల ఆగడాలు మితిమీరుతున్నాయి. యధేచ్చగా ఇసుక రవాణా చేయడమే కాకుండా దాన్ని అడ్డుకున్న కారణంగా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఇంతటితో ఆగకుండా వైఎస్ఆర్ సీపీ నేతలకు సంబంధించిన మూడు ఇళ్లను టీడీపీ వర్గీయులు కూల్చివేశారు. టీడీపీ నేతల దాడుల్లో వైఎస్ఆర్ సీపీ నేతలు కృష్ణయ్య, హరిప్రసాద్, రాజేశ్వరి, మురళీలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
#
Tags