ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
జిల్లాల విభజనతోనే సీఎం పతనం ప్రారంభం
Published on Wed, 08/31/2016 - 03:08
సర్వే సత్యనారాయణ
వరంగల్/జనగామ: జిల్లాల విభజనతోనే కేసీఆర్ పతనం మొదలైందని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. హన్మకొండ జిల్లా ఏర్పాటు చేయద్దని, జనగామ జిల్లా కావాలని జిల్లా పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు మంగళవారం జరిగిన జిల్లా బంద్ లో ఆయన పాల్గొన్నారు. భువనగిరి ప్రాంతంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల భూములున్నందునే యాదాద్రి జిల్లా తెరపైకి వచ్చిందన్నారు.
మైహోమ్స్ రామేశ్వర్రావు ఒక జిల్లా, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఈటెల కోసం మరో జిల్లా ఇస్తున్నాడన్నారు. హన్మకొండ జిల్లా నిర్ణయం మార్చుకోకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానన్నారు.
#
Tags