వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'త్వరలో గూడూరు- దుగరాజుపట్నం రైల్వే పనులు'
Published on Thu, 06/30/2016 - 12:23
నెల్లూరు : గూడూరు - దుగరాజుపట్నం మధ్య రైల్వే లైన్ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు విజయవాడ ఏడీఆర్ఎమ్ వేణుగోపాలరావు వెల్లడించారు. గురువారం నెల్లూరు రైల్వేస్టేషన్లో ఆయన తనిఖీలు నిర్వహించారు. అనంతరం వేణుగోపాలరావు విలేకర్లతో మాట్లాడుతూ... విజయవాడ - గూడూరు మధ్య మూడో రైల్వే లైన్ ఏర్పాటుకు చర్యల తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.
నెల్లూరు రైల్వే స్టేషన్లో వైఫై సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ సౌకర్యం నెల్లూరు రైల్వే స్టేషన్ కల్పించే అవకాశాలు ఉన్నాయని వేణుగోపాలరావు తెలిపారు.
#
Tags