వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మెర్సీ కిల్లింగ్ కోసం ఖైదీ లేఖ
Published on Sun, 11/29/2015 - 18:17
కడప: కారుణ్య మరణానికి అనుమతించాలంటూ జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీ శ్రీకాంత్.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు లేఖ రాశాడు. ఖైదీల విడుదల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన జీవోలో తన పేరు లేకపోవడంతో శ్రీకాంత్ ఈ మేరకు లేఖ రాశాడు. ఖైదీల విడుదలలో ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ శ్రీకాంత్ ఆరోపించాడు.
#
Tags