రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పేకాట ఆడుతున్న ఏడుగురు కానిస్టేబుళ్ల అరెస్ట్
Published on Sun, 02/07/2016 - 20:05
మహబూబ్నగర్: పోలీసులు దారి తప్పారు. నిత్యం పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి పేకాట ఆడేవారిని అరెస్ట్ చేసే పోలీసులే పేకాట రాయుళ్లుగా అవతారమెత్తారు. ఈ దృశ్యం మహబూబ్నగర్ జిల్లా అయోధ్య నగర్లో ఆదివారం వెలుగుచూసింది.
అందిన సమాచారం మేరకు పేకాట ఆడుతున్న స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఏడుగురు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుళ్ల నుంచి 93 వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
#
Tags