రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సైనిక నిధికి రూ.2 లక్షల విరాళం
Published on Wed, 05/24/2017 - 23:27
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు గాయత్రి ఎస్టేట్స్కు చెందిన బి.సరోజిని, బి.పార్వతి సైనిక సంక్షేమ నిధికి రూ.2 లక్షలు చెక్ను అందజేసినట్లు జిల్లా సైనిక సంక్షేమాధికారి జి.రాచయ్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. వారు రాష్ట్రంలోనే అత్యధిక వ్యక్తిగత విరాళం ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా మాజీ సైనికుల కోసం సైనిక సంక్షేమ నిధికి విరాళాలు స్వయంగా ఎస్బీ అకౌంట్లో, లేదా తమ కార్యాలయంలో అందజేయవచ్చని తెలిపారు. ఇలా ఇచ్చే విరాళాలకు 100 శాతం పన్ను రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. వివరాలకు 9494510499 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
#
Tags