సత్తెనపల్లిలో సిట్ టీమ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
'పదవులు అమ్ముకుంటున్న గంజి చిరంజీవి'
Published on Thu, 01/07/2016 - 19:13
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీలో వర్గపోరు ముదురుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీలో వర్గవిభేదాలు బహిర్గతమయ్యాయి. నియోజకవర్గ ఇన్ చార్జి గంజి చిరంజీవి తీరుపై సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ పదవులను చిరంజీవి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసిన వారిని పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. చిరంజీవి వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేస్తామని మున్సిపల్ వైస్ చైర్మన్ బాలాజీ తెలిపారు.
#
Tags