ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వలలో కొండచిలువ పడింది
Published on Sat, 10/10/2015 - 13:49
నర్సరావుపేట : చేపల కోసం వేసిన వలలో కొండ చిలువ చిక్కింది. దీంతో జాలరులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పాలపాడులో శనివారం చోటు చేసుకుంది. స్థానిక జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. ఈ సందర్భంగా జాలర్లు విసిరిన వలలో చేపలతో పాటు కొండచిలువ పడింది. శనివారం ఒడ్డుకు వచ్చిన జాలర్లు... వలను తీసి చూడాగా అందులో కొండచిలువ ఉంది. ఆ విషయాన్ని గమనించిన జాలర్లు భయాందోళనలకు గురై దూరంగా పరుగులు తీశారు.
#
Tags