వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రైతు రుణాల కోసం 29న ధర్నాలు
Published on Sat, 06/25/2016 - 08:01
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ
సాక్షి, విజయవాడ బ్యూరో: పాత బకాయిలతో నిమిత్తం లేకుండా రైతులకు తక్షణమే ఖరీఫ్ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడించారు. ఈ నెల 21, 22, 23 తేదీల్లో తిరుపతిలో జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి విస్తృతస్థాయి సమావేశాల్లో ఆమోదించిన పలు తీర్మానాలను శుక్రవారం విజయవాడలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వివరించారు.
రుణమాఫీ హామీని రాష్ట్రప్రభుత్వం సరిగా అముల చేయకపోవడంతో రైతులపై వడ్డీభారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రుణాలు సక్రమంగా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
#
Tags