రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆసుపత్రి నిర్వాకంపై ఆందోళన
Published on Mon, 02/20/2017 - 11:44
గుంటూరు: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద సోమవారం ఉదయం ఉద్రిక్త పరిస్థతి నెలకొంది. డెలివరీ కోసం మూడు రోజుల క్రితం ఆసుపత్రిలో అడ్మిట్ అయిన మహిళకు సరైన చికిత్స అందకపోవడంతో ఇద్దరు కవలలతో సహా మహిళ మృతి చెందింది.
దీంతో వైద్యుల నిర్లక్ష్యం మూలంగానే ఈ దారుణం జరిగిందని ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యులు సరైన చికిత్స అందించకుండా.. చివరి క్షణంలో వేరే ఆసుపత్రికి వెళ్లమని సూచించడంతోనే మార్గమధ్యలో ఆ మహిళ మృతి చెందిందని వారు ఆరోపిస్తున్నారు.
#
Tags