అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ వివాదంపై విచారణ
Published on Fri, 09/04/2015 - 17:29
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రముఖ హీరోలు పవన్ కల్యాణ్, ప్రభాస్ అభిమానుల మధ్య ఏర్పడ్డ వివాదంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. భీమవరంలో శుక్ర, శనివారాలు 144 సెక్షన్ విధించారు. హీరోల అభిమానులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
పవన్ పుట్టిన రోజు సందర్భంగా భీమవరంలో ఫ్యాన్స్ కట్టిన ఫ్లెక్సీలను ఎవరో చింపేశారు. అయితే హీరో ప్రభాస్ అభిమానులే వాటిని చింపేశారంటూ.... పవన్ ఫ్యాన్స్ ఆందోళన చేపట్టారు. ప్రభాస్ ఫ్లెక్సీలను చించేసి, నిప్పంటించారు. రోడ్డు పక్కనున్న షాపులను ధ్వంసం చేసి, రాస్తారోకో చేశారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
#
Tags