రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మా గ్రామంలో సమస్యలు తీర్చండయ్యా!
Published on Tue, 02/20/2018 - 06:47
ఉలవపాడు: తమ గ్రామంలోని సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని విప్పగుంటకు చెందిన మహిళలు, విద్యార్థులు జగన్కు వినతిపత్రం అందజేయడానికి ప్రజాసంకల్పయాత్రకు వచ్చారు. పొన్నలూరు మండలం విప్పగుంట గ్రామానికి చెందిన పద్మావతి, మాల్యాద్రి, మహేశ్వరితో పాటు పది మంది తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో నీటి సమస్య ఉందని.. రోడ్లు అధ్వానంగా ఉన్నాయని.. మురుగు కాలువలు లేవని చెరప్పారు. వృద్ధులకు పింఛన్లు కూడా సక్రమంగా రావడం లేదని విన్నవించుకున్నారు.
#
Tags