అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
బ్లాస్టింగ్లతో ప్రమాదమంటూ ఆందోళన
Published on Mon, 07/13/2015 - 15:56
కరీంనగర్: కరీంనగర్ జిల్లా రామగుండంలో సింగరేణి ఓసీపీ-3 పనులకు ఆటంకం ఏర్పడింది. ఓసీపీ ద్వారా బొగ్గు తీసే సమయంలో ప్రయోగించే బ్లాస్టింగ్ శబ్ధాలు,గనుల్లోంచి వెలువడే దుమ్ము, ధూళీలతో పెద్దంపేట గ్రామంలోని వాతారవరణం ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. ర్యాలీగా వచ్చి ఓసీపీ-3 ఓబీ పనులను అడ్డుకున్నారు.
#
Tags