వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Published on Wed, 11/30/2016 - 22:44
రైల్వేకోడూరు రూరల్: మండలంలోని శెట్టిగుంట సమీపంలో కడపతిరుపతి హైవే పక్కన బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దేరంగుల వెంకట రమణ (25) మృతి చెందాడు. ఏపీ 04 ఏయూ 5158 నంబరు ద్విచక్ర వాహనంలో వెళతూ ప్రమాదానికి గురై రోడ్డు పక్కన పడి ఉన్న ఆయనను ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు గుర్తించి వెంటనే 108కు ఫోన్ చేశారు.108 వాహనంలో గాయపడిని వ్యక్తిని తిరుపతి రుయాకు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మృతుడి బంధువు ఆవులకుంట రామయ్య తెలిపారు. మృతుడికి భార్య , 2 సంవత్సరాల కుమార్తె మీనాక్షి ఉన్నారు. మృతుని స్వగ్రామం జానకిపురం కాగా, వీవీ.కండ్రిక పంచాయతీలో ఉన్న ఆర్.వడ్డిపల్లెలో ఇతను వివాహం చేసుకొని అక్కడే కాపురం ఉంటున్నాడు.
#
Tags