రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వడదెబ్బతో వృద్ధురాలి మృతి
Published on Thu, 03/23/2017 - 23:33
తనకల్లు : మండలంలోని గొళ్లవారిపల్లికి చెందిన నరసమ్మ(60) వడదెబ్బతో గురువారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. నల్లచెరువు మండలం కె.పూలకుంట నుంచి తన స్వగ్రామానికి బయలుదేరిన ఆమె బస్సు దిగి కాలినడకన వెళ్తుండగా.. ఉన్నపళంగా కుప్పకూలిపడిపోయిందని వివరించారు. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
#
Tags