amp pages | Sakshi

కాంగ్రెస్, టీడీపీలు మాట్లాడేవన్నీ అబద్ధాలే

Published on Sun, 06/26/2016 - 08:04

ఎంపీ బూర నర్సయ్య గౌడ్
హైదరాబాద్: మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేసే మల్లన్న సాగర్ ప్రాజెక్టును అడ్డుకుంటే కాంగ్రెస్, టీడీపీ నాయకులు గ్రామాల్లో తిరగలేరని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ హెచ్చరించారు. ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్, టీడీపీ నేతలు మాట్లాడేవన్నీ అబద్ధాలేనన్నారు.


టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దగ్గరుండి కట్టించిన పులిచింతల ప్రాజెక్టు కింద తెలంగాణలో ఒక్క ఎకరా భూమికి కూడా నీరు అందకపోగా, వేలాది ఎకరాలు ముంపునకు గురయ్యాయని అన్నారు. భూసేకరణలో రైతులకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే జీవో 123ను ప్రభుత్వం జారీ చేసిందన్నారు.

 

 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌