అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎమ్మెల్యేగారికి కోపం వచ్చింది
Published on Wed, 02/03/2016 - 19:09
యలమంచిలి(పశ్చిమగోదావరి): ఏనుగువానిలంక గ్రామంలో అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్డును పూర్తి చేయాలని కోరిన మహిళపై ఎమ్మెల్యే కోపంతో చిందులు వేశారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం ఏనుగువానిలంక గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో ఇప్పటికే సిమెంటు ఉన్న రోడ్డు వినుకొండ సూర్యకుమారి ఇంటి వద్ద అసంపూర్తిగా మిగిలింది. వీధి చివరి వరకూ దానిని పూర్తి చేయాలని ఆ గృహిణి కొన్ని రోజులుగా కోరుతోంది.
బుధవారం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే రామానాయుడును ఆమె ఇదే విషయమై గట్టిగా నిలదీసింది. దీంతో ఆయనకు విపరీతంగా కోపం వచ్చింది. సూర్యకుమారిపై గట్టిగా కేకలు వేశారు. తమ వద్ద డబ్బులు తీసుకుని, ఓట్లేశారంటూ మాట్లాడారు. అక్కడికి చేరుకున్న స్థానికులు ఎమ్మెల్యే తీరు చూసి ముక్కున వేలేసుకున్నారు.
#
Tags