అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లోకోషెడ్ను పరిశీలించిన ఎంపీ మిధున్రెడ్డి
Published on Sun, 08/30/2015 - 12:45
రాజంపేట : వైఎస్ఆర్ జిల్లా రాజంపేట మండలం నందలూరులోని బ్రిటిష్ కాలం నాటి రైల్వే లోకోషెడ్ను రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిధున్రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ లోకోషెడ్ స్థానంలో అధునాతన రైల్వే ట్రాక్షన్ లోకోషెడ్ ఏర్పాటు చేయాలని గతం నుంచి డిమాండ్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో మిధున్రెడ్డితోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ ఈ లోకోషెడ్ పరిశీలించారు.
#
Tags