టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
రోడ్డు ప్రమాదంలో ఎంఈవో మృతి
Published on Thu, 10/27/2016 - 21:13
పిడుగురాళ్ళ టౌన్: ఆగివున్న లారీని ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో మాచవరం ఎంఈవో మృతి చెందారు. పిడుగురాళ్ల∙పట్టణ శివారు ఆంజనేయస్వామి గుడివద్ద గురువారం రాత్రి ప్రమాదం జరిగింది. అందిన వివరాల ప్రకారం.. మాచవరం ఎంఈవో వై.పూర్ణచంద్రారెడ్డి పిడుగురాళ్ళలో నివాసం ఉంటూ ద్విచక్రవాహనంపై మాచవరం వెళ్లి విధులు నిర్వహిస్తుంటారు. రోజూలాగానే విధులు నిర్వహించి ద్విచక్రవాహనంపై వస్తుండగా చీకట్లో ఆగివున్నలారీని ప్రమాదవశాత్తు ఢీకొట్టారు. ఘటనలో ఎంఈవో తీవ్రగాయాల పాలయ్యారు. స్థానికులు పిడుగురాళ్ళ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఎంఈవో మృతి చెందారు.
#
Tags