వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చిన్నారులకు దుప్పట్ల పంపిణీ
Published on Wed, 07/27/2016 - 00:57
మహబూబ్నగర్ క్రైం : జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో గల కస్తూరిబాయి అనాథ ఆశ్రమంలో చిన్నారులకు మంగళవారం ఎస్పీ రెమారాజేశ్వరి దుప్పట్లు, మిఠాయిలు, కేక్, చాక్లెట్స్, పండ్లు పంపిణీ చేశారు. వారి క్షేమ సమాచారాలు, బాగోగులు గురించి ఆరాతీశారు. వసతిగృహా నిర్వహణ, చిన్నారుల భోజనం, ఆరోగ్య అంశాలపై నిర్వహణ దారులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థులు నృత్యాలు చేశారు. వివిధ హోటళ్లు, కిరాణ దుకాణాలలో పనిచేసి ఆపరేషన్ ముస్కాన్ ద్వారా వసతిగృహానికి తరలించిన చిన్నారుల కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కృష్ణమూర్తి, రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్ఐలు రాజేశ్వర్గౌడ్, సత్యనారాయణ పాల్గొన్నారు.
#
Tags