వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బైస్కిల్ క్లబ్ ఆధ్వర్యంలో మారథాన్
Published on Sun, 02/07/2016 - 08:56
పర్యావారణాన్ని రిక్షించుకోవడం పై అవగాహన పెంపోందించేదుకు చేపట్టిన 15 కిలోమీటర్ల సైకిల్ ర్యాలి విజయవాడలో ప్రారంభమైంది. ఆంధ్రా బైస్కిల్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో మారథాన్ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీని మున్సిపల్ క మిషనర్ వీరపాండ్యన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ మారథాన్ స్టేడియం నుంచి ప్రారంభమై బెంజ్ సర్కిల్, ఏలూరు రోడ్డు, పోలీస్కంట్రోల్రూంల మీదుగా సాగనుంది. ర్యాలీలో బైస్కిల్ క్లబ్ సభ్యులతో పాటు పలువురు ఔత్సాహికులు పాల్గొంటున్నారు.
#
Tags