ప్రేమజంట ఆత్మహత్య

Published on Sat, 02/06/2016 - 09:54

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తిరుపతిలో శనివారం ఉదయం ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. పద్మావతి మహిళా యూనివర్సిటీ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించపోవడమే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల వివరాలతో పాటు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ