జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
ప్రేమజంట ఆత్మహత్య
Published on Sat, 02/06/2016 - 09:54
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తిరుపతిలో శనివారం ఉదయం ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. పద్మావతి మహిళా యూనివర్సిటీ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించపోవడమే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల వివరాలతో పాటు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags